తెలంగాణల అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు

Jun 1, 2024 - 20:11
Jun 1, 2024 - 20:43
 0  28
తెలంగాణల అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో ప్రారంభమైన శతాబ్ది ఉత్సవాలు

తెలంగాణ వార్త ప్రతినిధి:-  తెలంగాణ జాతిపిత తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి పిలుపు మేరకు ఉమ్మడి నల్గొండ అభివృద్ధి ప్రధాత మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు హైదరాబాద్ లోని గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపనికి నివాళులు అర్పించి భారీ సంఖ్యలో క్యాండిల్ ర్యాలీ అమరాజ్యోతి వరకు కొనసాగింది కార్యక్రమం లో సూర్యాపేట BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఏమ్మెల్యే లు గాదరి కిషోర్ కుమార్, రవీంద్ర కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి, MLC కోటి రెడ్డి, కంచర్ల కృష్ణా రెడ్డి, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్లు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రెగట్టే మళ్ళీ ఖార్జున్ రెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, బోనగిరి దేవేందర్,తూడి నర్సింహా రావు, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State