జోగులాంబ అమ్మవారి దర్శించుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2024 తెలంగాణ వారితో ప్రతినిధి:- అలంపూర్. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ అమ్మవారి లను దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA . సంపత్ కుమార్ వీరితోపాటు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ మరియు ఎస్పీ తోట శ్రీనివాస్ , ఆర్డీవోలు దేవా దేవాలయ EO, మరియు కొంకల నాగేశ్వరరావు మరియు అలంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు కూడా ఉన్నారు .