జోగులాంబ అమ్మవారి దర్శించుకున్న  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Sep 13, 2024 - 19:27
 0  7

జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2024 తెలంగాణ వారితో ప్రతినిధి:- అలంపూర్. వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయక శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  తో కలిసి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ అమ్మవారి లను దర్శించుకున్న ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ SA . సంపత్ కుమార్ వీరితోపాటు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్  మరియు ఎస్పీ తోట శ్రీనివాస్ , ఆర్డీవోలు దేవా దేవాలయ EO, మరియు కొంకల నాగేశ్వరరావు మరియు అలంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు కూడా ఉన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333