టీటీ దొడ్డి గ్రామానికి టీచర్లు కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా

Sep 27, 2024 - 13:57
 0  2
టీటీ దొడ్డి గ్రామానికి టీచర్లు కావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా

జోగులాంబ గద్వాల 27 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ టీటీ దొడ్డి గ్రామంలో పాఠశాల కు ఉపాధ్యాయులు ను కేటాయించాలని ఆందోళన చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులు కావలసిన చోట కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నందువలన దీంతో తమ పిల్లలు చదువులు ఇబ్బందికరంగా మారిందనీ విద్య పరంగా అభివృద్ధి చేస్తామన్న పాలకులు అధికారులు ఆ దిశగా ప్రయత్నించడం లేదని స్కూల్ కి తాళం వేసి  ఆవేదన చెందారు వెంటనే టీచర్లను నియమించాలని ఉన్నత అధికారులను విద్యార్థుల తల్లిదండ్రు  డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333