జాన పహాడ్ దర్గాలో ప్రత్యేకత పూజలు

మాజీ మంత్రి జానారెడ్డి

Mar 23, 2025 - 19:25
Mar 23, 2025 - 20:33
 0  9
జాన పహాడ్ దర్గాలో ప్రత్యేకత పూజలు
జాన పహాడ్ దర్గాలో ప్రత్యేకత పూజలు

తెలంగాణ వార్త మిర్యాలగూడ మార్చి23:- నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం జాన్ పాడు గ్రామం నందు కొలువైయున్న జానపాడు దర్గాను ఈరోజుకుందూరు మాజీ మంత్రి జానారెడ్డి,ప్రతీ సంవత్సరం లాగే నిర్వహించే మొక్కుబడి చెల్లించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని రైతుల పాడిపంటలు బాగుండాలని   

జాన్ పహాడ్ దర్గాని దర్శించుకున్నారు దర్శనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా

 పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులుఉత్తమ్ కుమార్ రెడ్డి, 

 R&B శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,మరియు

నల్గొండ ఎంపీకుందూరు రఘువీర్ రెడ్డి , మరియు

ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, 

ఎమ్మెల్సీకేతావత్ శంకర్ నాయక్, 

 మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి, 

 దేవరకొండ ఎమ్మెల్యేబాలు నాయక్, 

 నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, 

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, 

 నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మరియు

 తుంగతుర్తి ఎమ్మెల్యేమందుల సామేల్, 

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మరియు 

 మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఈ కార్యక్రమంలో

కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Vallapudasu Kiran Miryalaguda Reporter Nalgonda Dist Telangana State