గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

Sep 12, 2024 - 09:03
Sep 12, 2024 - 11:30
 0  275
గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి

తిరుమలగిరి 12 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:-నాగారం మండలం మాచిరెడ్డి పల్లె గ్రామంలో వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాకన్న రేణుక దేవినమ్మ కుటుంబ సమేతంగా వినాయకుని   దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు..,, ఆ విగ్నేశ్వరుడు గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034