ఎమ్మెల్సీ కవిత పై ఈడీ అక్రమ కేసులో ఆలస్యమైనా న్యాయమే గెలిచింది

మాజీ MLA మెచ్చా

Aug 27, 2024 - 19:32
 0  2
ఎమ్మెల్సీ కవిత పై ఈడీ అక్రమ కేసులో ఆలస్యమైనా న్యాయమే గెలిచింది

కడిగిన ముత్యంలా బయటకి వస్తున్న కవిత :- మాజీ MLA మెచ్చా


ఢిల్లీ లిక్కర్ పాలసీతో  ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్సీ కవిత పై ఈడీ అక్రమంగా కేసులు బనాయించి 168 రోజులు జైల్లో వేయించడం బాధాకరం అని, ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు  అన్నారు.!

లిక్కర్ పాలసీతో కవిత కి ఎలాంటి సంబంధం లేదని, వారి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదనీ.! ఎలాంటి ఆధారాలు చూపకుండా అక్రమంగా 168 రోజులు జైల్లో పెట్టారని.. రాజకీయ ప్రేరేపిత కేసులో.. ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని, ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని మాజీ MLA మెచ్చా  అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333