ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా లేబర్ ఆఫీసర్
జోగులాంబ గద్వాల 5జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని జిల్లా లేబర్ అధికారి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.