TB ముక్త్ భారత్ అభియాన్

జోగులాంబ గద్వాల 18 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి డిఎంహెచ్వో డాక్టర్. ఎస్. కె. సిద్ధప్ప ఆదేశాల మేరకు డాక్టర్.జి.రాజు ప్రోగ్రాం ఆఫీసర్ టీబీ ఆధ్వర్యంలో "టీబీ ముక్త్ భారత్ అభియాన్ "కార్యక్రమం, Dr. RADHIKA ITIKAYLA పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ పరిధిలో ఈరోజు 18//09/2025 kondairగ్రామం లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహించడం జరిగినది.
????ఈ కార్యక్రమంలో భాగంగా టీబి హై రిస్క్ పాపులేషన్ ను స్క్రీనింగ్ నిర్వహించబడినది:
1...60 సంవత్సరాల పైబడిన వారు
2... అండర్ వెయిట్ వారు
3... పొగ త్రాగువారు మరియు మద్యపానం సేవించువారు
4.. ఓల్డ్ టీబీ పేషెంట్స్
5... హై రిస్క్ ఏరియా లో ఉన్నవారికి, రక్తపోటు మరియు డయాబెటిక్ ఉన్నవారికి గుర్తించి వారికి :
ఎక్సరే పరీక్షలు ????, టీబి స్ఫూటుం????, బిపి మరియు ఇతర రక్త పరీక్షలు నిర్వర్తించడం జరిగినది.
61 మందికి ఎక్స్రేలు తీయడం జరిగింది అందులో 6 మందికి పాజిటివ్ వచ్చినవి మరియు sputam saples 6 మందికి తీసుకోవడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో డిస్టిక్ టీబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాదిక్, టీబి నోడల్ పర్సన్ P PRABHAKAR& ,STS VIJAY ,Shekar HEO, ANM Narmadha, parimala ,టిబి అలర్ట్ ఇండియా టీం DPC వెంకటేశ్ ,xray కోఆర్డినేటర్ ఉదయ్,ఆశ కార్యకర్తలు.వెంకటేశ్వరీ ,రాధ, లక్ష్మీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.