29వ వార్డు బురద పేట మసీదు పక్కన గత మూడు రోజుల నుంచి చెత్తాచెదారం

పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది.

Feb 22, 2024 - 19:40
Feb 23, 2024 - 11:38
 0  22
29వ వార్డు బురద పేట మసీదు పక్కన గత మూడు రోజుల నుంచి చెత్తాచెదారం
29వ వార్డు బురద పేట మసీదు పక్కన గత మూడు రోజుల నుంచి చెత్తాచెదారం

జోగులాంబ గద్వాల 22 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని 29వ వార్డు బురద పేట మసీద్ పక్కల గత మూడు రోజుల నుంచి చెత్తాచెదారం అలానే ఉంది. మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ వార్డ్ ప్రజలు  మీడియాకు తెలిపారు.  ఇట్టి విషయం పై మున్సిపల్ చైర్మన్ స్పందించాలని వార్డు ప్రజలు కోరుచున్నారు

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State