సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగుళాంబ గద్వాల 3 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండల పరిధిలోని చాగాపురం గ్రామంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. గ్రామంలోని కొంతమంది ప్రజలు తాగునీటి సమస్య పింఛన్ల గ్రామంలోని సిసి రోడ్లు సరిగా లేవని చాగాపురం నుంచి శాంతినగర్ వరకు చాగాపురం నుంచి ఎర్రవల్లి వరకు రోడ్లు సరిగా లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడం జరిగింది. ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చిన తర్వాతకి రోడ్లు వేయిస్తానని ప్రజలకు నచ్చదు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.