విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి

Aug 19, 2025 - 18:13
 0  4
విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి

HYD: నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. పాతబస్తీలో ట్రాక్టర్పై భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు టోని(21), వికాస్(20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333