వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందజేసిన దామన్న

సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనిలో సూర్యాపేట బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కీ॥శే॥ వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులకు మాజీమంత్రి వర్యులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ ఆర్ధిక సహాయం ₹1,50,000/- రూపాయలను అందజేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి.అంజద్ అలి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి నాగుల వాసు, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత, సేవాదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్, ఎల్కారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంటిగోర్ల శ్రీనివాస్, గంగయ్య, మల్లయ్య, రమేష్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.