ములుగు జిల్లాలో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి 

Jul 26, 2024 - 18:57
 0  1

బల్లే పల్లి సరిహద్దుల్లో నర్సంపేట డివిజన్ కార్యదర్శి బద్రుదళంపై పోలీసులు కాల్పులు. కాల్పుల్లో ఒకరు మృతి, పలువురికి గాయాలు.. గాయపడ్డ నక్సల్స్ కోసం అడవిలో కూంబింగ్ చేస్తున్న పోలీసులు.  మృతుడు భూపాలపల్లి జిల్లా,గొల్ల బుద్ధారం గ్రామానికి చెందిన అశోక్‌గా గుర్తించిన పోలీసులు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333