మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పరామర్శించిన
మాజీ ఎమ్మెల్యే డా"గాదరి కిశోర్ కుమార్
అడ్డగూడూరు 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిశోర్ కుమార్ పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.