మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు

"నేలకొండపల్లి కాంగ్రెస్ నాయకులు*

Oct 2, 2024 - 12:26
Oct 2, 2024 - 13:00
 0  39
మహాత్మా గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు

కూసుమంచి 02 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కూసుమంచి క్యాంప్ ఆఫీసులో, ఇంచార్జి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన, ఈ రోజున మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు గారు పాల్గొనడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గాంధీ ఈ దేశానికి ఎనలేని సేవ చేయటం జరిగింది అని గాంధీ ని కొని ఆడటం జరిగింది ఈ కార్యక్రమానికి నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గెల జగన్మోహన్ రావు గారు, కుక్కల హనుమంతరావు గారు, గుం డా బ్రహ్మం, మరి కొంతమంది కూసుమంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది,పాల్గొనడం జరిగింది, 

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State