పంట పండించిన రైతులను మోసం చేయొద్దు?రైతే రాజు.. ఎమ్మార్వో శేషగిరిరావు

అడ్డగూడూరు 21 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని కారుకాని వద్ద ఐకెపి సెంటర్ ను సందర్శించిన మండల తాసిల్దార్ శేషగిరిరావు పరిశీలించారు. అనంతరం శశిధర్ రావు మాట్లాడుతూ.. రైతులను ఎలాంటి పరిస్థితిలోనూ మోసం చేయొద్దని అన్నారు. మోసం చేసినట్లయితే పై అధికారుల చోరువతో కఠిన చర్యలు చేపడతామని అన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వ రేట్ల ప్రకారం ఏ గ్రేడ్ కు 2300రు"బి గ్రెడ్ కు2320రు"రైతులు సన్న వడ్ల పంటకు2300 అదనంగా బోనస్ 500 ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు,మహిళలు,దాసరి వీరలక్మి,వినోద,లక్మి,యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.