సుధీర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు  

Feb 19, 2024 - 18:40
 0  144
సుధీర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ శ్రేణులు  

తిరుమలగిరి 20 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :  తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా సంకేపల్లి సుధీర్ రెడ్డి  ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి  నా వంతుగా కృషి చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటూ నా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో. సంకేపల్లి కొండల్ రెడ్డి  రాజగోపాల్ రెడ్డి శాతవాహనరావు మహమ్మద్ ఖాలీమ్ రాజిరెడ్డి సురేందర్ మీన్స్ అండ్ సుధాకర్ తదితరు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333