శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయం స్వామి దేవాలయంలో, ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట , నవగ్రహాలు

ప్రతిష్ట మహోత్సవము  పాల్గొన్న ఎమ్మెల్యే గారు 

Apr 22, 2024 - 19:08
 0  1
శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయం స్వామి దేవాలయంలో, ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట , నవగ్రహాలు

 ఈరోజు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామంలో  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం  ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట, నవగ్రహాలు, ప్రతిష్ట   మహోత్సవము కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *ఎమ్మెల్యే శ్రీ బండ్ల  కృష్ణమెహన్ రెడ్డి గారు  హాజరయ్యారు.

 
   శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభం, నవగ్రహాలు  బొడ్రాయి ప్రతిష్టలు సందర్భంగా ఎమ్మెల్యే  గారు కొబ్బరికాయ కొట్టి  ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకోవడం జరిగినది .  


    ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
   
ప్రతి గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలి గ్రామలో   దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలలో భక్తి శ్రద్ధలతో దేవుని  పూజించడం వల్ల  శాంతి నెలకొల్పే గ్రామంలో  అందరూ కలిసి మెలిసి ఉండాలి దేవాలయ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఐక్యతతో  ఆ దైవ అనుగ్రహం తో  గ్రామ , అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలిపారు.

 గ్రామంలో పండగ వాతావరణం నెలకొల్పం జరిగింది ‌.

గ్రామంలోని  రైతులకు అభివృద్ధి చెందాలి పాడి పరిశ్రమ పరంగా అన్ని రంగాలలో గ్రామం అభివృద్ధి చెందాలి.  ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగినది తెలిపారు.

హిందూ ధర్మాన్ని కాపాడాలి * 

హిందువునని గర్వించు హిందువుగా జీవించు ...

    ???? ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మండలం పార్టీ అధ్యక్షులు డి.ఆర్ విజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీరాములు, రాఘవేంద్ర రెడ్డి ఆనంద్ రెడ్డి, గ్రామ పెద్దలు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333