విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

Mar 4, 2024 - 19:16
 0  4
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం

కీసర మార్చ్ 04 తెలంగాణ వార్త ప్రతినిధి :- టీపీస్ కృష్ణ నగర్ కాలనీ గోధుమకుంట అనుబంధ కాలనీలో విద్యుత్ తీగలు చాలా చోట్ల వేలాడుతున్నాయి  పెద్ద గాలులు వచ్చినపుడు తీగలు ఒక్క దగ్గరికి వచ్చి మంటలు వచ్చి తీగలు కింద పడిన సందర్భాలు ఉన్నవి సరఫరాలో అంతరాయం జరిగిన సంఘటనలు ఉన్నాయి, గాలులు వచ్చినప్పుడు తీగలు దగ్గరికి రాకుండా స్పేసర్స్ వాడుతారు కానీ సిబ్బంది కట్టేతో కట్టారు, అధికారులకు చెప్పిన ఫలితం లేదు తీగలు వేలాడకుండా బిగించగలరని కాలినీ వాసులు విద్యుత్  అధికారులను కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333