రాష్ట్రంలో అధిక ఎండలు ఉమ్మడి పాలమూరులోనే!

Mar 4, 2024 - 19:49
 0  1
రాష్ట్రంలో అధిక ఎండలు ఉమ్మడి పాలమూరులోనే!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు అప్పుడే మంట పుట్టిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి పెరిగింది. రాష్ట్రంలోని అత్య ధికంగా వనపర్తి జిల్లాలో 39, జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 38.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333