ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామ సమీపంలో
చింతూరు నుంచి వస్తున్న ఇసుక లారీలను నిలిపివేసిన గ్రామస్తులు
రహదారి మరమ్మతులు చేయాలని గ్రామస్తుల డిమాండ్ ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులు. దాదాపు ట్రాఫిక్ జామా నాలుగు గంటలవుతున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు...??
రోడ్డు మరమ్మతుల నిమిత్తం ఎంతమంది అధికారులకి కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్గం...
మాకు ఎవరో ఒకరు హామీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటున్న గ్రామస్తులు....