ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామ సమీపంలో

చింతూరు నుంచి వస్తున్న ఇసుక లారీలను నిలిపివేసిన గ్రామస్తులు

Aug 21, 2024 - 20:14
Aug 21, 2024 - 20:17
 0  3

రహదారి మరమ్మతులు చేయాలని గ్రామస్తుల డిమాండ్ ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులు. దాదాపు ట్రాఫిక్ జామా నాలుగు గంటలవుతున్న నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు...??

రోడ్డు మరమ్మతుల నిమిత్తం ఎంతమంది అధికారులకి కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్గం...

మాకు ఎవరో ఒకరు హామీ ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటున్న గ్రామస్తులు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333