మల్దకల్ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన  పాఠశాల యాజమాన్యం

Jun 25, 2025 - 19:19
 0  12
మల్దకల్ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన  పాఠశాల యాజమాన్యం
మల్దకల్ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన  పాఠశాల యాజమాన్యం
మల్దకల్ కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన  పాఠశాల యాజమాన్యం

 జోగులాంబ గద్వాల 25 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. కేంద్రంలో ఉన్న న్యూ ట్రినిటీ పాఠశాల యాజమాన్యం  ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్  ఎక్కువ ధరకు అమ్ముతున్న సమాచారాం తెలియడంతో  ఎంఈఓ అక్కడికి చేరుకొని పరిశీలించారు .ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్  అమ్మడం ప్రభుత్వ నిబంధనలకు   విరుద్ధమని వెంటనే ఆ పుస్తకాల రూం ను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్దకల్ మండల ఎంఈఓ సురేష్ , వారి సిబ్బంది విజయ్ ,వెంకటేష్  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333