బోలగుడ్డం గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి.

May 21, 2024 - 19:37
 0  15
బోలగుడ్డం గ్రామంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి.

 గట్టు మండలం బోలగుడం  గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆ గ్రామానికి చెందిన ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందింది..

సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈదురు గాలు ఉరుములతో కూడిన భారీ వర్షం కి అదే గ్రామానికి చెందిన చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కు ఓరిగాయి అదే ప్రాంతంలో వ్యవసాయ పొలం దగ్గర ఉన్న ఒక ఎద్దు పిడుగురాళ్లకి మృతి చెందింది..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333