నూతన కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ
జోగుళాంబ గద్వాల 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్ జిల్లా నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఐ.ఏ.ఎస్. ని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు, ఐ.పి.ఎస్. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎస్పీ కలెక్టర్ ని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు.