నకిలీ సర్టిఫికెట్స్ తో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన వ్యక్తి అరెస్ట్..*

Feb 22, 2025 - 18:35
Feb 22, 2025 - 19:20
 0  1

జోగులాంబ గద్వాల 22 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘాజీ పోరీ, హoడి విశ్వవిద్యాలయలనుండి నకిలీ సర్టిఫికెట్స్ ను ఉపయోగించి వ్యవసాయ శాఖ గద్వాల్ తాలూకాలో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన కట్రావత్ నరేష్ ,నకిలీ సర్టిఫికెట్స్ ను పొందడానికి సహకరించిన పెరుమల నాగరాజ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన గద్వాల్ డి.ఎస్పీ వై.మోగిలయ్య, సి.ఐ టంగుటూరి శ్రీనివాస్లు, ఎస్.ఐ. కళ్యాణ్ రావ్..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State