దళిత పేదకూలీల కుటుంబాలను ఆదుకోవాలి:MRPS

Mar 5, 2024 - 12:58
Mar 5, 2024 - 12:59
 0  2
దళిత పేదకూలీల కుటుంబాలను ఆదుకోవాలి:MRPS

గత నెల 28న మోతే వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో మునగాల మండలం విజయరాఘవపురం,రేపాల గ్రామాలకు చెందిన ఆరుగురు దళిత పేదకూలీలు చనిపోవడం బాధాకరమని వారి కుటుంబాలను ఆదుకోవడం కొరకు ప్రభుత్వం నుంచి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని *ఎమ్మార్పీఎస్(MRPS) జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు* అధ్వర్యంలో అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గాయపడిన మిగతా ముగ్గురికి నాణ్యమైన వైద్యం అందించాలని వారిని జిల్లా ప్రభుత్వ ఏరియా హాస్పటల్ లో పరామర్శించి ఓదార్చడం జరిగింది...

 *పాల్గొన్నవారు ఎం ఈ ఎఫ్ జాతీయ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు బోడ శ్రీరాములు ఎంఎస్పి జిల్లా నాయకులు కొత్తపల్లి అంజయ్య తాటిపాముల నవీన్ సిరిపంగి నవీన్ చందుపట్ల సురేష్ రెమిడాల లింగయ్య సోమపంగ్గు బుచ్చి రాములు కత్తి కోటయ్య తదితరులు హాజరయ్యారు* ..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333