జై భీమ్ జై సమిధన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు

Apr 30, 2025 - 14:25
Apr 30, 2025 - 14:27
 0  22
జై భీమ్ జై సమిధన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు

అడ్డగూడూరు 30 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోలోని కంచనపల్లి గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం నిర్వహిస్తున్న జై భీమ్ జై బాపు జై సమిధన్ మండల కోఆర్డినేటర్ కన్నెబోయిన గంగరాజు ఆధ్వర్యంలో కంచనపల్లి ఎస్సీ కాలనీ నుండి బొడ్రాయి వరకు జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షులు నిమ్మనగోటి జోజి

వారితోపాటు టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,మాజీ సర్పంచ్ కుక్కునూరు విష్ణువర్ధన్ రెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిత్తలూరు సోమన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు వెంకన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు చెడే మహేందర్,చెడే అంబేద్కర్ రాజశేఖర్ రెడ్డి,మందుల సోమన్న 

కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు,కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.