ఎర్రవల్లి ఎక్స్ రోడ్ జన జాతర బహిరంగ హాజరై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి.

May 6, 2024 - 19:47
 0  26

జోగులాంబ గద్వాల 6 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి.  అల్లంపూర్ నియోజకవర్గం లోని,ఎర్రవల్లి ఎక్స్ రోడ్. జన జాతర బహిరంగ సభలో పాల్గొంటున్నటువంటి. రాహుల్ గాంధీ,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరియు.కాంగ్రెస్. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు. వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333