ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు

Feb 27, 2025 - 20:37
 0  29
ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు
ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు
ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు

ఎమ్మెల్సీ పోలింగ్ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించిన కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు

==========================================

 శాసనమండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు నర్సిగారావు తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వడి కృష్ణారావు ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోనూ అదే విధంగా మెట్పల్లి పట్టణంలోనూ ఓటింగ్ సరళిని పరిశీలించారు ఆయా పట్టణాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333