ఈనెల21న బస్సు యాత్రను విజయవంతం చెయ్యండి  

Feb 16, 2024 - 17:26
Feb 16, 2024 - 17:50
 0  222
ఈనెల21న బస్సు యాత్రను విజయవంతం చెయ్యండి  

తిరుమలగిరి, 17 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-   ఈనెల 21వ తేదీన జరిగే బస్సు యాత్రను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ వై దీన్ దయాల్ అన్నారు. శుక్రవారం నాడు జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి విజయదుందబి మోగించాలని కోరారు అందులో భాగంగానే ఈనెల 21వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బస్సు యాత్రలను దిగ్విజయం చేయాలని కోరారు తుంగతుర్తి నియోజకవర్గం ఈనెల 21వ తేదీన వచ్చే బస్సు యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పూర శంకర్ పగిలిన శంకర్ బింగి రమేష్ శతకోటి వెంకన్న వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333