ఇంటిపైకి వెళ్లి దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు ఎస్సై డి.నాగరాజు

Jul 4, 2024 - 23:41
Jul 6, 2024 - 23:31
 0  6
ఇంటిపైకి వెళ్లి దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు ఎస్సై డి.నాగరాజు

అడ్డగూడూరు 04 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన దుర్సోజు రవీంద్ర చారి అనే వ్యక్తినీ  సట్టు శైలజ ను వెంబడిస్తున్నాడని సట్టు శైలజ, సట్టు రవి, తన సోదరుడు సట్టు పరుశరాములుతో పాటు మరి కొంతతో మంది కలిసి దుర్శోజు రవీంద్రాచారి ఇంటికి వెళ్లి, అటు విషయం గురించి రవీంద్ర చారి, రవీంద్ర చారి భార్య రాజేశ్వరి మరియు కొడుకు శివ ను సట్టు శైలజ తిట్టి, రవి మరియు కొంతమంది కొట్టడం జరిగింది.  ఇట్టి విషయంపై అడ్డగూడూరు ఎస్ఐ డి.నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333