ఇంటింటిఫై  జెండా ఎగరాలే

Aug 12, 2024 - 18:53
 0  3
ఇంటింటిఫై  జెండా ఎగరాలే

????జాతీయ సమైక్యతను చాటాలి : DK అరుణ
    
 MBNR:-ఇంటింటి ఫై మువ్వన్నెల జెండా ఎగురియ్యాలి.. భారత జాతి సమైక్యతను చాట్టాలని పిలుపు నిచ్చారు మహబూబ్ నగర్ ఎంపీ DK అరుణమ్మ.  బీజేపీ కేంద్ర కార్యవర్గం పిలుపు మేరకు సోమవారం మహబూబ్ నగర్ లో మహిళలు మోర్చా, యువమోర్చాల ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తీరంగా ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళా, యువ మోర్చా నాయకులతో కలిసి ర్యాలీలో పాదం కలిపారు. 
      దేశం మీదకు దేశం యుద్ధం.. బంగ్లాదేశ్ వంటి పలు దేశాల్లో గందరగోళ పరిస్థితుల నేపధ్యంలో భారతీయులు గర్వపడాలన్నారు. ప్రధాని మోదీ పాలనలో ఈ దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి పౌరుడు  భరత జాతి సమైక్యతను కాపాడుతూ భావి తరాలలో దేశ భక్తి స్పృర్తిని నింపాల్సిన అవసరం ఉందన్నారు. 

హర్ ఘర్ తిరంగా ర్యాలీ సాగిందిలా..
    బీజేపీ యువమోర్చ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ *హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సాగింది 
  ఈ ర్యాలీని ప్రారంభించిన అరుణమ్మ బిజెపు ముఖ్య నాయకులు,  పారఠశాల, కళాశాలల విద్యార్థులు, మహిళా, యువమోర్చ నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుకు సాగారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333