రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో

Apr 16, 2026 - 19:59
 0  1
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్ట్..!

మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు నూటయాభై కోట్ల వరకు మధు టీమ్ వసూల్ చేసినట్లు ఆరోపణలు..!

రామావత్‌ మధును అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు..!

సైబరాబాద్‌లో ఇప్పటికే మధుపై పలు కేసులు నమోదు..!

ఇదే వ్యవహారంలో పాపులర్ సింగర్ మంగ్లీ పైన.. ఆమె సోదరుడి పైనా ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావు తదితరులు..!

ఈ చీటింగ్ వ్యవహారం బయటపడగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మధు..!

తాజాగా మధు అరెస్ట్ తో మొత్తం వ్యవహారంలో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశముంది..!

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333