విగ్రహప్రతిష్టకోసంముస్తాబవుతున్నదేవతామూర్తులఆలయా లు
జోగులాంబగద్వాల 17 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలో గ్రామప్రజలసహకారంతోనూతనంగానిర్మించినసుంకులమ్మఅమ్మవారిదేవాలయంమరియుఈదమ్మఅమ్మవారిదేవాలయాలు ఫిబ్రవరి 20, 21,22.2026 మూడు రోజులపాటు ప్రతిష్టకు ముస్తాబయ్యాయి. ఫిబ్రవరి 20 న విగ్రహాల ఊరేగింపు,21నజలాభిషేకం,22నదాన్యాభిషేకం,హోమంమరియుప్రతిష్టకార్యక్రమంలుజరుగును.కాబట్టిగ్రామప్రజలందరూ పై తెలిపిన కార్యక్రమాలలోపాల్గొని విజయవంతంచేయాలనిగ్రామపెద్దలు తెలియజేశారు.