యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల నూతన కమిటీ మహాసభ
టైగర్ అలీ నవాబ్
తెలంగాణలోని 33 జిల్లాల నుంచి మొట్ట మొదటి నల్లగొండజిల్లాలో నిర్వహించే యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల నూతన కమిటీ మహాసభకు అందరికీ ఆహ్వానం మన ఐక్య పోరాటమే మనకు బలం బలగం.కమిటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కి మెమొరాండం ఇవ్వటం జరుగును:టైగర్ అలీ నవాబ్. హైద్రాబాద్,సెప్టెంబర్26:తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మొట్ట మొదటి సారిగా యూట్యూబ్ న్యూస్ చానల్స్ యాజమాన్యాల నూతన కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిన పీవీసీ న్యూస్ ఛానల్ ఛైర్మెన్ టైగర్ పురం సంతోష్ కుమార్ ఆలోచన విధానం చాలా గొప్పది అని తెలంగాణ State వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఫోరం అధ్యక్షులు,Tiger Ali Nawab పోలీస్ నజర్ న్యూస్ E6 న్యూస్ BJP News Public Nigah News ఛానల్ మేనేజ్మెంట్ టైగర్ ఆలీ నవాబ్ గురువారం రోజున ఆయన జాతీయ ప్రధాన కార్యాలయం తార్నాక నుంచి విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా టైగర్ అలీ నవాబ్ యూట్యూబ్ న్యూస్ చానల్స్ నీ చిన్న చూపు చూసే వారికి రాబోయే రోజుల్లో మా చానల్స్ ప్రభంజనం ఎలా ఉంటుందో చూపిస్తానని,మా జర్నలిస్టు హక్కుల కోసం నిరంతరం టైగర్ పురం సంతోష్ కుమార్ ఐక్యతతో పరిష్కార మార్గానికి కృషి చేస్తామని,ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి మా ఛానల్ యాజమాన్యాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని,కమిటీ అనంతరం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కి మన సమస్యలపై నూతన రాష్ట్ర అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మనందరం కలిసి మెమొరాండం ఇవ్వటం జరుగును అని టైగర్ అలీ నవాబ్ విలేకరులతో అన్నారు.