దేవాదుల కాలువపై అభ్యంతరాల స్వీకరణ
తిరుమలగిరి 16 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం నందాపురం గ్రామ శివారు సర్వే నెంబర్ల యందు శ్రీ జే చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల కాలువ త్రవ్వకం కొరకు సేకరించదలచిన భూమికి సంబంధించిన రైతులతో ఆర్డిఓ మరియు భూసేకరణ అధికారి ఆర్.వేణుమాధవ రావు తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయం నందు గ్రామసభ నిర్వహించి రైతుల యొక్క అభ్యంతరాలు స్వీకరించినారు ఇట్టి కార్యక్రమంలో తహాసిల్దార్ బి.హరి ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.