గద్వాల ఆర్టీసీకి 20 నూతన బస్సులు కావాలి...

Jul 16, 2024 - 18:59
 0  56
గద్వాల ఆర్టీసీకి 20 నూతన బస్సులు కావాలి...

జోగులాంబ గద్వాల 17 జులై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలంటూ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333