ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ఆఫీసు లో ప్రాజెక్టు అధికారి

Sep 25, 2024 - 18:54
Sep 25, 2024 - 18:54
 0  1
ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ఆఫీసు లో ప్రాజెక్టు అధికారి
ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ఆఫీసు లో ప్రాజెక్టు అధికారి

 బి.రాహుల్ గారిని  జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వంశి తేజ  గారు మరియు జాతీయ బోర్డు అడ్వైజరీ మెంబర్ వేణు గోపాల్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, స్థానిక ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు మరియు అక్రమాలు గురించి చర్చించడం జరిగింది. అనంతరం పి ఓ గారిని శాలువా కప్పి సన్మానించారు... జాతీయ అధ్యక్షులు వంశి తేజ గారు మాట్లాడుతూ మన భద్రాచలం లో త్వరలో బ్రాంచ్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాము మరియు ఆశక్తి ఆన్న యువతకు మా కౌన్సిల్ లో చేరేందుకు మంచి అవకాశం అని, చుట్టూ ప్రక్కల గ్రామాలు మరియు ఏజెన్సీ లో జరుగుతున్న అవకతవకలు , అన్యాయాలు పై అధికారులను కలిసి తాగు న్యాయం చేయడానికి ముందుకు రావాలి అని కోరారు, అలాగే వేణు గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ అనయ్యం, అక్రమం, తప్పు చేసినా వాళ్ళు ఎంతటి వారైనా సరే చట్టబద్ధమైన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తాము అని అన్నారు.రాజాగ్యం కలిపించిన హక్కులను కాపాడాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRCOI)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333