అర్ధరాత్రి హత్యకు పాల్పడ్డ దుండగులు

Jul 15, 2026 - 19:41
 0  2
అర్ధరాత్రి హత్యకు పాల్పడ్డ దుండగులు

సూర్యాపేట జిల్లా కేంద్రం లో దారుణ హత్య కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు సుందరయ్య నగర్ భుక్య విజయ్ ,(28) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు నిద్రిస్తుండగా దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333