సరస్వతీ విద్యానికేతన్ లో ఘనంగా రాఖీ వేడుకలు. 

Aug 18, 2024 - 23:43
Aug 18, 2024 - 23:46
 0  6
సరస్వతీ విద్యానికేతన్ లో ఘనంగా రాఖీ వేడుకలు. 
సరస్వతీ విద్యానికేతన్ లో ఘనంగా రాఖీ వేడుకలు. 

జోగులాంబ గద్వాల 18 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.


వడ్డేపల్లి. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ లోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో. ముందస్తు రాఖీ వేడుకలు జరపడం జరిగింది. దాదాపుగా 600 మంది పైగా విద్యార్థులతో రాఖి పదం ఆకారంలో కూర్చొని అబ్బురపరచడం జరిగింది.తదనంతరం విద్యార్థులు ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని మాకు మీరు రక్ష మీకు మేము రక్ష అంటూ రక్షాబంధన్ ను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ యన్.మమత మాట్లాడుతూ.. రక్షాబంధన్ విశిష్టతను వివరించడంతోపాటు చిన్నారులతో రాఖీలు కట్టించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం గోవిందు,వెంకటేష్, నవీన్,మాధవి,ఫిర్ధోస్, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State