శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారికి ఘన నివాళులు అర్పించిన సంకినేని

Jun 23, 2024 - 21:32
 0  8
శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారికి ఘన నివాళులు అర్పించిన సంకినేని

ఈరోజు శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా సూర్యాపేట బిజెపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు నాయకులతో కలిసి శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ గోగుల రమేష్, మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, జిల్లా నాయకులు ఆకారపు పరిపూర్ణ చారి, నూకల శైలేందర్, యార్లగడ్డ రామారావు, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గుండగాని జానీ గౌడ్, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ సలీం పాషా, మండల నాయకులు మొండికత్తి శివాజీ, జ్యోతుల యుగేందర్, మామిడి వెంకన్న, గుంటూరు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333