రోడ్డుమీద ప్రైవేటు పాల వ్యాపారస్తులు.
జోగులాంబ గద్వాల 18 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని గద్వాల భీంనగర్ రోడ్డులో ఇలా రోడ్డు పైన పాలడబ్బాలు, ప్లెక్సీ బోర్డులు పెడితే స్కూల్ బస్సులు, ఇతర వాహనాలతో రోడ్డు ప్రమాదాలు జరుగవచ్చు. భీంనగర్ లో చాల స్కూల్ ఉన్నాయి. స్కూల్ పిల్లల కూడా ప్రమాదాలు జరుగవచ్చు. షాపు ఓనర్లు ఇలా రోడ్డును కబ్జా చేసుకుంటే... మీరు అక్రమణలు తొలగించి ఏమి లాభం దయచేసి ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించాలి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని పట్టణ ప్రజలు మరియు జిల్లా ప్రజలు ట్రాఫిక్ పోలీస్ వారిని కోరుతున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తూ ఉంటారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ట్రాఫిక్ అధికారులను పట్టణ ప్రజలు జిల్లాలోని వివిధ మండల ప్రజలు కోరుతున్నారు.