మూగోనిపల్లి గ్రామంలో విషాదం...ఈతకు వెళ్లి బాలుడు మృతి...

Mar 16, 2024 - 19:49
 0  4

జోగులాంబ గద్వాల్ 16 మార్చ్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  అయిజ. మండలం మూగోనిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది...ఈతకు వెళ్లి 10 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు ... వివరాలకి వెళితే ముగోనిపల్లి గ్రామానికి చెందిన మీర్జాపురం ఆంజనేయులు కుమారుడు కుర్వ నరేష్ 6వ తరగతి విద్యార్థి మధ్యాహ్నం ఒకటి గంట సమయంలో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో ఉన్నా వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి బావి పైనుండి దూకి మరణించాడు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333