భరోసా నూతన భవనాన్ని పరిలించిన జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు

Jun 28, 2024 - 20:24
 0  20
భరోసా నూతన భవనాన్ని పరిలించిన జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు
భరోసా నూతన భవనాన్ని పరిలించిన జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు

జోగులాంబ గద్వాల 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రం లోని రెవెన్యూ కాలనిలో నూతనంగా నిర్మాణం అయిన భరోసా భవనాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు,IPS  అదనపు ఎస్పీ శ్రీ గుణ శేఖర్ తో కలిసి పరిశీలించారు. 2 కోట్లతో నిర్మించిన భవన నిర్మాణం పూర్తి కావచ్చినందున  త్వరలో ప్రారంభించేందుకు భవనాన్ని సిద్ధం చేయాలని భరోసా ఇంచార్జి ఎస్సై అరుణ కి సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ సిఐ బీమ్ కుమార్, భరోసా కో ఆర్డినేటర్ శివాని తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333