బీసీ బాలికల వసతి గృహం నందు విద్యార్థులు ఆందోళన

Aug 4, 2025 - 19:34
 0  16

జోగులాంబ గద్వాల 4 ఆగస్టు 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రంలోని భీమ్ నగర్ లో గల బీసీ బాలికలవసతి గృహంలో పురుగుల అన్నం పెడుతున్నారని కనీసం సౌకర్యాలు కల్పించడంలో హాస్టల్ వార్డెన్ విఫలమయ్యారని ఆరోపించారు జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333