పిల్లలమర్రిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు 

Feb 16, 2024 - 20:32
Feb 16, 2024 - 20:36
 0  4
పిల్లలమర్రిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు 

పిల్లలమర్రి:- సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి.విశేష పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు డాక్టర్ ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి నిత్య కైంకర్యం సేవలు ఆదిత్య హృదయం పారాయణం అష్టోత్తరం చేసి పాయసం నైవేద్యం సమర్పించారు.ప్రత్యక్ష దైవం సూర్య నారాయణ స్వామిని దర్శించుకుని భక్తులు పరవసించరు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజబాబు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అంకం బిక్షం గవ్వ జానకి రెడ్డి మహిళ భక్తులు ముడుంభై సారిక, గవ్వ విజయలక్ష్మి, ఐలమ్మ, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333