నేటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించిన కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్

Apr 28, 2024 - 21:05
 0  66
నేటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించిన కేఎంఆర్ ట్రస్ట్ చైర్మన్

28-04-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెల్టూర్ గ్రామoలో ఉన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేసిన KMR ట్రస్ట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొత్త కళ్యాణ్ కుమార్.

చిన్నంబావి మండలంలోని వెల్టూర్ గ్రామంలో నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజల కష్టాలను చూసి తన సొంత ఖర్చుతో KMR ట్రస్ట్ అధ్వర్యంలో (18 లక్షల రూపాయలు వేచించి) రెండు బోర్లు వేయించి రెండు కిలోమీటర్లు పైప్ లైన్ చేసి నీటిని ఊరిలోకి పంప్ చేసి అక్కడినుండి మోటర్ ల సహాయంతో మిషన్ భగీరథ పైప్ లైన్ కు కలిపి వెల్టూర్ గ్రామానికి శాశ్వత నీటి పరిష్కారం చేసిన కొత్త కళ్యాణ్ కుమార్  కాంగ్రెస్ పార్టీ యువనేత కొత్త కళ్యాణ్ కుమార్ , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలిన రాష్ట్ర పర్యాటక & సాంస్కృతిక మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు.

 అనంతరం జూపల్లి కృష్ణారావు  కొత్త కళ్యాణ్ రావును శాలువాతో సన్మనిచటం జరిగింది. తరువాత టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు  వెల్టూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ప్రతి ఒక్కరూ మే 13 న జరిగే ఎన్నికలో చేతి గుర్తుపై ఓటు వేసి మల్లురవిగారిని నీ పార్లమెంట్ కి పంపాలని ప్రజలను కోరారు.

అనంతరం అయ్యవారి పల్లి గ్రామoలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలో ఎలా దుసుకపోవలో దిశ నిర్దేశం చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State