నూతక్కి భాగ్యలక్ష్మి పార్ధివదేహానికి నివాళులు అర్పించిన
మాజీ MLA మిర్యాలగూడ నియోజకవర్గ BRS పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ 25 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- మిర్యాలగూడ పట్టణము హానుమాన్ పేట నివాసులు నూతక్కి సుబ్బా రావు, సతీమణి నూతక్కి భాగ్యలక్ష్మి , గత కొంత కాలముగా అనారోగ్యముతో బాదపడుతూ నిన్న స్వర్గస్తులయినారు విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ MLA నియోజకవర్గ BRS పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు. ఈ రోజు వారి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారుఅనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారి వెంట సుబ్బా రావు, పప్పు దాదా, కృష్ణ మూర్తి, రాజు, సాంబశివ రావు,రాము, తదితరులు ఉన్నారు.