చీకటిలో ఉన్న శ్రీశైలం నిర్వహితులకు వెల్తురు ఇస్తానన్న జూపల్లి కృష్ణారావు

Jul 18, 2024 - 20:30
 0  132
చీకటిలో ఉన్న శ్రీశైలం నిర్వహితులకు వెల్తురు ఇస్తానన్న జూపల్లి కృష్ణారావు

18-07-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన వెల్టూరు గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాలను ప్రారంభించడానికి వచ్చిన జూపల్లి కృష్ణారావు.

 అమ్మ ఆదర్శ పాఠశాల ప్రారంభించిన అనంతరం కొత్త కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో 98 జీవో శ్రీశైలం నిర్వహితుల సమస్యలను విని తన పక్కన ఉన్న అనుచరులతోటి మీరు తక్షణమే వనపర్తి గద్వాల నాగర్ కర్నూల్ కలెక్టర్లకు ఫోన్ చేసి శ్రీశైలం నిర్వహితుల 2000 లిస్టును తక్షణమే నాకు పంపమని చెప్పండి. అది వచ్చిన వెంపటే మీరు సెక్రటేరియట్ కి పంపండి అక్కడ ఒక కమిటీ వేసి ఏ ఏ ప్రాజెక్టుల కింద ఎన్ని ఖాళీలు ఉన్నావో చూసి సీఎం దృష్టికి తీసుకు వెళ్తాను నా శ్రేయ శక్తుల మీకు త్వరలోనే విషయం చెబుతాను అని మాట ఇవ్వడం జరిగింది.

 ఇట్టి కార్యక్రమంలో చిన్నంబావి మండల వివిధ గ్రామాల శ్రీశైలం నిర్వహితుల బాధితులు విష్ణు సాగర్, కాంతయ్య, జాకీర్, శేఖర్, కురుమయ్యతదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State