చర్ల మండలం BRS లో రోజు రోజుకి పెరుగుతున్న చేరికలు

మామిడి గూడెం సిపిఐ శాఖ కార్యదర్శి ఇర్పా రామారావు, బెస్త కోత్తురు సిపిఐ శాఖ కార్యదర్శి మునిగేలా రామారావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు BRS లో చేరిక... కెసిఆర్ పాలనా లో గ్రామాలు అభివృద్ధి పదం లో ముందుకు వెళ్ళాయని.. మళ్ళీ రాష్టంలో గులాబీ జెండా ఎగరాలని స్టానిక ఎన్నికల్లో BRS గెలుపు కోసం కృషి చేస్తామని పలువురు అన్నారు....
మామిడి గూడెం లో ఇరప అబ్బాస్, కారం నర్సింహారావు, కారం జోగా రావు, బెస్త కొత్తూరు లో జీడిగుంట్ల సతీష్,దొడ్డి మల్లయ్య, మునిగేలా సతీష్,మునిగేల పద్మ, సైదా, భద్రకేళి, తదితరులు ఈ రోజు
BRS నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్. మండల కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్, సీనియర్ నాయకులు తెల్లం లక్ష్మి నారాయణ. సమక్షంలో చేరారు...
ఈ కార్యక్రమం లోభద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, చర్ల మండల పార్టీ కో. కన్వీనర్ పవన్ కుమార్,మాజీ ఎంపీటీసీ కుంజా నాగేశ్వరావు,మాజీ సర్పంచ్ కారం కన్నారావు, sk సాధిక్,తదితరులు ఉన్నారు